నీపై క్రిమినల్ డిఫమేషన్ తప్పదు, గౌహతిలో చూస్తా: సిసోడియా ఆరోపణలపై సీఎం హిమంత ఘాటుగా
న్యూఢిల్లీ/గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను క్రిమినల్ పరువునష్టం దావాను ఎదుర్కొవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పీపీఈ కిట్ల సరఫరాలో హిమంత కుటుంబం అవకతవకలకు పాల్పడిందంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన ఆరోపణలపై అస్సాం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/D2dzb3C
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/D2dzb3C
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment