కేసీఆర్ ఐదింతలు ఎక్కువే మాట్లాడారు, జగన్కు మంచి ఛాన్స్: ఉండవల్లి అరుణ్
తెలంగాణ సీఎం కేసీఆర్తో సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల సమావేశమయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను సోమవారం ఉండవల్లి అరుణ్ రాజమహేంద్రవరంలో మీడియాకు వెల్లడించారు. కేసీఆర్ ఫోన్ చేసి పిలిస్తేనే భేటీ అయ్యానని చెప్పారు. తనను మంత్రి హరీశ్ రావు రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. హరీశ్తోపాటు మరో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/9mwq6IN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/9mwq6IN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment