రాహుల్ గాంధీ పాదయాత్ర.. భారత్ జోడో పేరుతో.. 148 రోజులు

తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల హీట్ నెలకొంది. పార్టీలు తమ వ్యుహాలకు మరింత పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నుంచి భారత్ జోడో పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుడతారు. 148 రోజుల పాటు 12 రాష్ట్రాల్లోని 203 నియోజకవర్గాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/h8OH0uJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments