రౌడీయిజం చేసే నాయకులంటే చిరాకు: అందుకే ఆ ఒకడినై వచ్చానంటూ పవన్ కళ్యాణ్
అమరావతి: ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. వరుసగా రెండో ఆదివారం విజయవాడలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ... తాను సంపూర్ణంగా దహనం కావడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HYAwqi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HYAwqi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment