కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియాకు అదనపు శాఖల బాధ్యతలు
న్యూఢిల్లీ: ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రస్తుతం ఉన్న మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు అదనంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కేటాయించనున్నారు. మరో కేంద్ర మంత్రి రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఉక్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/EOzKRk1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/EOzKRk1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment