ధరణి పోర్టల్ పేరుతో వస్తే తిరగబడండి: కేసీఆర్ సర్కారుపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
హైదరాబాద్: ధరణి పోర్టల్ పేరుతో సామాన్య, పేద ప్రజల భూములను కబ్జా చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్ నయా భూస్వాములను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ధరణి సమస్యలను నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/YuUWJym
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/YuUWJym
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment