బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి ఎర్ర శేఖర్: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కోమటిరెడ్డి అసంతృప్తి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మరాటి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం గాంధీభవన్కు వచ్చిన ఎర్ర శేఖర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎర్ర శేఖర్ తోపాటు దేవరకొండకు చెందిన మరో కీలక నేత బీల్యా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Mr4fD7T
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Mr4fD7T
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment