సోషల్ మీడియా వేదికగా దాడులా? కట్డడి చేయాల్సిందే: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేపీ పర్దీవాలా
న్యూఢిల్లీ: న్యాయమూర్తులు, వారి తీర్పులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దాడులకు ప్రయత్నించడం ప్రమాదకరమైన పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పర్దీవాలా వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రక్షించుకోవాలంటే డిజిటల్, సోషల్ మీడియాలను తప్పనిసరిగా నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా వేదికలపై లక్ష్మణరేఖ దాటుతూ న్యామూర్తులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా, దురుద్దేశంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ktoPmM7
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ktoPmM7
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment