Goa: ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, ఒక్కో ఎమ్మెల్యేలకు బీజేపీ రూ. 50 కోట్లు ఇస్తోంది, సిద్దూ !

బెంగళూరు/గోవా: ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తారని, ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతోందని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. అయితే ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు ఇచ్చి బీజేపీ నాయకులు కొనుక్కుంటున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ. 50 కోట్ల ఇచ్చి కొనుక్కుంటున్న బీజేపీ నాయకులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/yvoGlCn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments