ఆర్జేడీకి 16, జేడీయూకు 11 పోస్టులు.. ఇదీ మంత్రి మండలి లెక్క

బీహర్‌లో జేడీయూ- ఆర్జేడీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీగా తేజస్వి యాదవ్ ప్రమాణం చేశారు. మంత్రుల శాఖలు, లెక్కలు ఇవాళ తేలింది. మంత్రివర్గ విస్తరణ మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరగనుంది. నితీశ్, తేజస్వీ మధ్య లెక్క కుదిరింది. కీలక శాఖలు తనకు కావాలని తేజస్విని నితీశ్ కుమార్ కోరినట్టు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/A8wgQnt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments