38 ఏళ్ల తర్వాత సియాచిన్లో అదృశ్యమైన సైనికుడి అవశేషాలు లభ్యం
న్యూఢిల్లీ: 1984లో సియాచిన్లో అదృశ్యమైన ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి చెందిన సైనికుడి అవశేషాలు 38 ఏళ్ల తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో లభ్యమయ్యాయి. లాన్స్ నాయక్ చంద్రశేఖర్ హర్బోల్ భార్య శాంతి దేవి(63)కి.. సైన్యం 19 కుమావోన్ రెజిమెంట్ అధికారులు ఆదివారం ఈ విషయాన్ని తెలిపారు. సియాచిన్లోని పాత బంకర్లో శనివారం మృతదేహం లభ్యమైందని చెప్పినప్పుడు తన మైండ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/S8MdclL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/S8MdclL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment