రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి
కర్ణాటక, ఏపీలో రహదారులు రక్తమోడాయి. రెండు ప్రమాదాల్లో 9 మంది చనిపోయారు. ఇండిపెండెన్స్ డే రోజున.. వారి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్ణాటక బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ చిన్నారి సహా ఐదుగురు చనిపోయారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. మృతులు హైదరాబాద్ బేగంపేటకు చెందినవారిగా గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/D8SbZjf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/D8SbZjf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment