భారత్‌లో కోర్టు వివాదం గురించి దాచింది: ట్విట్టర్‌పై ఎలాన్ మస్క్ దావా

వాషింగ్టన్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ట్విట్టర్‌ డీల్‌పై స్పందించారు. ట్వట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఎలాన్ మస్క్.. తాజాగా ఆ సంస్థతో కోర్టు వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. తమ వేదికపై నకిలీ ఖాతాల వివరాలు ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమవడంతోనే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో విషయం వెల్లడించారు. భారత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/D5h18Ie
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments