చేతబడులు వారి రాతను మార్చలేవు: కాంగ్రెస్పై ప్రధాని మోడీ విసుర్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆగస్టు 5న నలుపు రంగు దుస్తుల్లో కాంగ్రెస్ నిరసన తెలపడాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరాశ, నిస్పృహల్లో మునిగితేలుతూ కొందరు చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శించారు. చేతబడిని నమ్మేవారు ఎన్నటికీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరని అన్నారు. 'షార్ట్కట్'లను అనుసరించే బదులు తమ ప్రభుత్వం సమస్యలకు శాశ్వత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/vyz9doq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/vyz9doq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment