శభాష్.. రాష్ట్రాలు సమిష్టిగా పనిచేసి వైరస్ పారద్రోయాలి: నీతి ఆయోగ్ మీటింగ్లో మోడీ
అంతా సమిష్టిగా కలిసి కరోనా వైరస్ను దేశం నుంచి తరిమి కొట్టామని ప్రధాని మోడీ అన్నారు. ఆయన నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతీ రాష్ట్రం కూడా తమ శక్తి మేరకు పనిచేసి.. వైరస్ నిర్మూలించగలిగిందని వివరించారు. అలా చేయడంతో ప్రపంచం ముందు భారత దేశం గొప్పగా నిలిచిందని పేర్కొన్నారు. కరోనా వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/D0WpZdv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/D0WpZdv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment