ఎన్డీఏ-యూపీఏ?: నితీష్ కుమార్కు ఫోన్ చేసిన అమిత్ షా, రేపు ఏం జరుగుతుందో?
పాట్నా: బీహార్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. బీహార్లోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) ప్రభుత్వంలో చీలికలు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. ముఖ్యమంత్రి, జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) నాయకుడు నితీష్ కుమార్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి కాల్ వచ్చినట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతలు కాల్లో కొంతసేపు మాట్లాడుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని రిపబ్లిక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/A6HisE4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/A6HisE4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment