చంద్రబాబుకు కుప్పంలోనే చెక్: భరత్కు మంత్రి పదవంటూ సీఎం జగన్ కీలక ప్రకటన
అమరావతి: వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లోనూ విజయం నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ 175 స్థానాలకు తొలి అడుగు కుప్పం నుంచే పడుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గంకు ఎక్కువ మేలు జరిగిందన్నారు సీఎం జగన్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/US6TeB4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/US6TeB4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment