నితీష్ కుమార్ దూరమవుతున్నారని బీజేపీకి ముందే తెలుసా? అయినా ఆపలేదా?
పాట్నా: బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్డీఏ కూటమి, బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్.. ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, నితీష్ కుమార్.. బీజేపీ, ఎన్డీఏకు దూరమవుతున్నారని ఆ పార్టీకి ముందే తెలుసా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/hLcHaQt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/hLcHaQt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment