సైబర్ నేరగాళ్ల ఘాతుకం: బీహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు

హైదరాబాద్: బీహార్ రాష్ట్రంలో తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. వాహన కంపెనీల ప్రాంఛైజీల పేరిట సైబర్‌ మోసాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకునేందుకు వారం రోజుల క్రితం తెలంగాణ పోలీసులు బీహార్‌ రాష్ట్రానికి వెళ్లారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/OFIodrN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star