ఏపీ-తెలంగాణ: రూ. 1082 కోట్లతో కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి, ప్రత్యేకతలెన్నో
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై రూ. 1082.56 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మించనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/qizZ86y
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/qizZ86y
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment