రూ.18 వేల కాంట్రాక్ట్, అందుకే బీజేపీలో చేరిక, రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్
మునుగోడు బై పోల్ గురించి క్యాంపెయిన్ జోరందుకుంది. నేతల మధ్య మాటల యుద్దం కూడా తీవ్రస్థాయికి చేరింది. రాజీనామా చేసి, మళ్లీ బీజేపీ నుంచి బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ఆయనకు కావాల్సింది తన బిజినెస్ తప్ప.. ప్రజల బాగోగులు కాదని కామెంట్ చేశారు. ఆయన ఏ రోజు కూడా జనం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/d5ribuC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/d5ribuC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment