జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?

భారత దేశానికి సమగ్ర జనాభా విధానం అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మతం ఆధారంగా జనాభా 'అసమతుల్యత' అనే అంశాన్ని విస్మరించరాదని భగవత్ వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం జనాభాలో అసమతుల్యత భౌగోళికం కూడా మార్పులకు కారణమవుతుంది. దసరా సందర్భంగా నాగ్‌పూర్‌లో భగవత్ ప్రసంగిస్తూ, జనాభా అసమతుల్యత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/wGBC0mQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star