ఇక డిజిటల్ చెల్లింపులు, ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీలో.. తొలుత ఇక్కడే
ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీలో.. ఎంపిక చేసిన సర్వీసులకు డిజిటల్ విధానంలో టికెట్ జారీ చేస్తున్నారు. దశలవారీగా మిగతా చోట్ల ప్రవేశపెడతారు. ఇక ఏపీలో కూడా డిజిటల్ విధానంలో బస్సు టికెట్ జారీచేయనున్నారు. సో.. జేబులో డబ్బు లేకున్నా ఫరవాలేదు.. కానీ మొబైల్లో యూపీఐ ఉండి.. బ్యాంకులో డబ్బులు ఉంటే సరిపోతుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఏపీఎస్ఆర్టీసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/JYOs28o
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/JYOs28o
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment