దేశం కేసీఆర్ నాయకత్వం కోరుకుంటోంది.. అందుకే భారత్ రాష్ట్ర సమితి: మంత్రి ఎర్రబెల్లి
టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పేరు మార్చి భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించడంతో పాటు, జాతీయ రాజకీయాలలో కీలకంగా ముందుకు వెళతామని చేసిన ప్రకటన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని కారణమౌతుంది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా గత కొంత కాలం నుండి దూకుడుగా ముందుకు వెళ్తున్న కెసిఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పేరును ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/1AZ2OER
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/1AZ2OER
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment