టీనేజర్ల మధ్య గొడవ, భారత సంతతి విద్యార్థి మృతి.. ఎక్కడంటే...
విదేశీ గడ్డపై దారుణం జరిగింది.బర్త్డే పార్టీ సందర్భంగా టీనేజర్ల మధ్య తగాదా జరిగింది. భారత సంతతికి చెందిన ఓ టీనేజర్ చనిపోయాడు. ఈ ఘటన ఇజ్రాయెల్లో జరిగింది. కత్తితో పొడవడంతో మృతి చెందాడని శుక్రవారం స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. మృతుడిని యోల్ లెహింగేల్గా గుర్తించారు. ఈశాన్య భారత దేశానికి చెందిన అతడు ఏడాది క్రితమే తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/HyPjOsM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/HyPjOsM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment