టార్గెట్ కేసీఆర్ : తెలంగాణపై కేజ్రీవాల్ ఫోకస్.. ఏప్రిల్ 14 నుంచి ఆప్ పాదయాత్ర..!!
దేశ రాజధాని ఢిల్లీని ఎలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ లో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి మట్టికరిపించింది. దీంతో మంచి జోష్ ఉన్న ఆప్.. ఇప్పుడు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు ఫోకస్ పెట్టింది. రానున్న రోజుల్లో కేంద్రంలో చక్రం తిప్పబోయేది తామేనని అధినాయకత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంలో ఆయా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/O78Hhza
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/O78Hhza
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment