ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. భారీగా ప్రాణనష్టం.. 2వేల మందికిపైగా మృతి
ఉక్రెయిన్పై రష్యా దళాలు భీకరంగా దాడులకు దిగాయి. భారీగా మిస్సైల్స్, బాంబులతో విరుచుకుపడున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు ఖార్కీవ్పైనా రష్యా బలగాలు దాడులు కోనసాగిస్తున్నాయి. తాజాగా ఖార్కీవ్ లో జరిగిన దాడుల్లో 21 మంది మృతి చెందారు. 112 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/kI6pwYl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/kI6pwYl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment