ఉక్రెయిన్లో 3 వేల మంది విద్యార్థుల బందీ: పుతిన్ సంచలనం
రష్యా ఉక్రెయిన్ యుద్దంలో మునిగిపోయాయి. ఇతర దేశాలకు చెందిన వారి తరలింపు కొనసాగుతోంది. ఇండియాకు చెందిన విద్యార్థులను కూడా తరలిస్తున్నారు. అయితే ఉక్రెయిన్లో ఇంకా భారతీయులు ఉన్నారట. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. 3 వేల మంది విద్యార్థులు బందీలుగా ఉన్నారని వివరించారు. భారత్తో పాటు చైనా విద్యార్థులు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/tTdu9Il
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/tTdu9Il
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment