54 సీట్లలో 613 మంది అభ్యర్థులు.. మరికొన్ని గంటల్లో యూపీ చివరి విడత పోలింగ్
ఉత్తరప్రదేశ్ ఏడో.. చివర విడత పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 9 జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. 613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/teyvLQa
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/teyvLQa
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment