పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్.. ఉక్రెయిన్పై చివరి అస్త్రాన్ని సిద్ధం చేస్తున్న రష్యా
ఉక్రెయిన్లో రష్యా దాడులతో ఎటు చూసినా భయాందోళనకర పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలను టార్గెట్ చేస్తూ రష్యా మిస్సైల్స్, బాంబులతో ధ్వంసం చేస్తోంది. పలు చోట్ల శవాలు కుప్పలు కుప్పలుగా కన్పిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ అండర్ గ్రౌండ్ లలో గడుపుతున్నారు. ఈ మారణహోమం ఎంతకు దారితీస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రధాన పట్టణాలలో రష్యా తన సేనలతో విరుచుకుపుడుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Q5UDzMB
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Q5UDzMB
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment