దళితులకు తీరని అన్యాయం.!కేసీఆర్ ఘరానా మోసగాడన్న షర్మిళ.!
నల్లగొండ/హైదరాబాద్ : శుక్రవారం వాయిదా పడిన చోటు నుంచే పాదయాత్రను తిరిగి మొదలుపెట్టారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ కాన్వాయ్ తో కొండపాకగూడెం గ్రామానికి బయలుదేరారు. సాయంత్రం 3.30 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభించారు. షర్మిళ వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ipUmB92
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ipUmB92
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment