ప్రధాని మోడీతో యోగి ఆదిత్యనాథ్ భేటీ: యూపీలో ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చ, వరుస భేటీలు
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసి అధికారి నిలబెట్టుకున్న భారతీయ జనతా పార్టీ.. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధిమైంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై చర్చించేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కూర్పు, ప్రమాణ స్వీకార కార్యక్రమం సహా పలు అంశాలపై ప్రధానితో చర్చించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/u2kWYBq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/u2kWYBq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment