ఎవరికీ భయపడను, ఉన్నత స్థానంలో ఉన్నా గౌరవం దక్కడం లేదు: తమిళిసై సౌందరరాజన్

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదన్నారు. రాజ్​భవన్​లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో.. మహిళా సాధికారతను ఉద్దేశించి గవర్నర్​ మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/YI79LEG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments