హిజాబ్ వివాదం: మరికొన్ని గంటల్లో తీర్పు..బెంగళూరులో హై అలర్ట్.. అక్కడ స్కూల్స్ బంద్
హిజాబ్ వివాదంపై మంగళవారం కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. తీర్పు ఎలా ఉన్నా.. ఇరు వర్గాలను అదుపులో ఉంచడం కోసం అధికార యంత్రాంగం అప్పుడే రంగంలోకి దిగింది. తీర్పు తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా కర్ణాటక అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు అంక్షలు అమల్లోకి వచ్చేశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/uzSRfhg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/uzSRfhg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment