ఫలితాలతో జగన్ వెన్నులో వణుకు.. నిధులు అడగలేని పరిస్థితి: రామ్మోహన్ నాయుడు
ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కమలం వికసించింది. సో.. తెలుగు రాష్ట్రాలను ముడిపెట్టి మరీ విపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ అయితే ఎన్నికలకుత వెళ్తారా లేదా అని అంటూంటే.. ఫలితాలతో సీఎం జగన్ దిమ్మదిరిగి పోయిందని టీడీపీ నేతలు అంటున్నారు. ఫలితాలను చూసి ఏపీ సీఎం జగన్ భయపడుతారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కామెంట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/JmqDzBO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/JmqDzBO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment