అభయహస్తం పథకాన్ని కొనసాగించాలి: వైఎస్ షర్మిల
తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 25వ రోజు షర్మిల నకిరేకల్ నియోజకవర్గం నకిరేకల్ మండలం రామన్నపేట్గ్రామంలోని పద్మశాలీ కాలనీ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆమె వెంట పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. కాలనీ నుంచి సిరిపురం లక్ష్మీనగర్, బోగారం, సిరిపురం గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/xmMrqu6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/xmMrqu6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment