ఎస్పీ ఆరోపణలు: వారణాసి ఏడీఎంతోపాటు ఇద్దరు అధికారులను తొలగించిన ఈసీ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను (ఈవీఎం) ట్యాంపరింగ్ చేశారని ఆరోపించిన క్రమంలో వారణాసి అడిషన్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(ఏడీఎం)ను ఈవీఎంల రవాణాలో నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై సస్పెండ్ చేశారు. ఈవీఎం రవాణాలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఏడీఎం నళినీ కాంత్ సింగ్ను ఎన్నికల విధుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/HF7COKs
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/HF7COKs
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment