పంది గుండెను అమర్చబడిన తొలి వ్యక్తి రెండు నెలల తర్వాత మృతి
న్యూఢిల్లీ: ప్రయోగాత్మక శస్త్రచికిత్స చేసి పంది గుండెను అమర్చిన వ్యక్తి కేవలం రెండు నెలల తర్వాత మరణించాడు. ఈ మేరకు వివరాలను వార్తా సంస్థ PTI నివేదించింది. జనవరి 7న పంది గుండెతో మార్పిడి చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన డేవిడ్ బెన్నెట్.. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్లో మంగళవారం మరణించారు. వైద్యులు మరణానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/XLmzIs1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/XLmzIs1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment