Results:సీఎం చరణ్జిత్ నుంచి పుష్కర్ సింగ్ ధామి వరకు ఓటమి చెందిన ప్రముఖులు వీరే
న్యూఢిల్లీ: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. పంజాబ్ రాష్ట్రంలో మినహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ భారీ గెలుపును నమోదు చేసింది. కాగా, గురువారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమ తమ స్థానాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/O3iAyJ5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/O3iAyJ5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment