అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో 11న వర్చువల్గా సమావేశం కానున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వర్చువల్గా సమావేశం కానున్నారు. ఈ మేరకు వివరాలను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్పై దాడులు కొనసాగిస్తున్న రష్యాతో వాణిజ్య సంబంధాలకు భారత్ దూరంగా ఉండాలని పదే పదే అమెరికా సూచిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు దేశాల ద్వైపాక్షిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/IvobYEf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/IvobYEf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment