ఇజ్రాయెల్-పాలస్తినా మధ్య ఘర్షణ.. 152 మందికి గాయాలు
ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అలాంటిది గుడ్ ఫ్రైడే రోజున మరోసారి ఘర్షణ జరిగింది. జెరూసలెం ఏ1 ఆక్వా మసీదు వద్ద శుక్రవారం గొడవ జరిగింది. దీంతో 152 మంది పాలస్తినీయులు గాయపడ్డారు. చాలా మందికి రబ్బర్ బుల్లెట్లు తగిలాయి. స్టన్ గ్రనేడ్స్, బ్యాటన్ల ద్వారా పోలీసులు దాడి చేశారు. నాటి సున్నితమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/o3HF6Dw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/o3HF6Dw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment