గుడ్ న్యూస్.. 2వ విడతకు ఆర్థికశాఖ ఆమోదం.. ఇవే ఆ కొలువులు.. వయోపరిమితి కూడా పెంపు

రాష్ట్రంలో 80 వేల పైచిలుకు కొలువులు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే తొలి విడత జాబ్స్ నోటిఫికేషన్‌కు ఆర్థికశాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రెండో విడ‌త‌లో భాగంగా బుధ‌వారం మ‌రో 3,334 ఉద్యోగాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/5GmPnaX
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments