ఏపీ 26 జిల్లాల్లో 73 రెవెన్యూ డివిజన్లకు ఆమోదం: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్చువల్గా క్యాబినెట్ నోట్ను ఉన్నతాధికారులు సర్క్యులేట్ చేయగా.. ఆ మేరకు మార్పులను మంత్రివర్గం ఆమోదించింది. కొత్త జిల్లాలపై సోమవారం తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉద్యోగుల కేటాయింపుపై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవోలు ఇవ్వనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/89Gs0zE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/89Gs0zE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment