పండగలా ఎవుసం.. నిరుపేదలకు ఇళ్లు, షర్మిల హామీలు
ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాల వైయస్ షర్మిల హామీలు గుప్పిస్తున్నారు. ఇవాళ్టితో పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది. పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పడమటి తండా వద్ద పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం జన్ బాద్ తండా, సీతారాంపురం క్రాస్, రైల్వే కాలనీ మీదుగా సాగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/H87R2Fp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/H87R2Fp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment