బార్లు, బీర్ల తెలంగాణగా మార్చాడు: కేసీఆర్ మోసాలంటూ ఏకరువు పెట్టిన వైఎస్ షర్మిల
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాప్రస్థానంలో భాగంగా 47వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం తాళ్ల చెరువు వద్ద షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దపోచారం గ్రామానికి చేరుకుని గ్రామంలోని రైతు వేదిక వద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/z5NGHxl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/z5NGHxl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment