ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే: పలు పథకాలకు గ్రీన్ సిగ్నల్, సున్నా వడ్డీ పథకం కొనసాగింపు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. చివరి మంత్రి వర్గసమావేశంలో కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కేబినెట్ భేటీ ముగిసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/NXIgbk0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments