శ్రీకాకుళంలో సిగ్నల్ లేక ఆగిన రైలు, ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో గల బాతువా సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. రైలు నిలిపివేయడంతో సమస్య వచ్చింది. సాంకేతిక సమస్యతో గౌహతి ఎక్స్ ప్రెస్ నిలిపివేశారు. గౌహతి ఎక్స్ప్రెస్లో జనరల్ కంపార్ట్మెంట్ నుండి పాసింజర్లు దిగి వేరే ట్రాక్ పై ఉండగా.. అనుకోకుండా అదే లైన్లో భువనేశ్వర్ సికింద్రాబాద్ కోణార్క్ ఎక్స్ప్రెస్ వచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/hnKTzVM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/hnKTzVM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment