ధర్నాలు ఎందుకు దొర.. కేసీఆర్పై షర్మిల నిప్పులు
సీఎం కేసీఆర్పై షర్మిల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజాప్రస్థానంలో భాగంగా 44వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలంలోని మిర్యాల క్రాస్ వద్ద పాదయాత్ర ప్రారంభించారు. లింగంపల్లె, మంచన్ పల్లె గ్రామాల మీదుగా సాగి ఆత్మకూరు(ఎస్) మండలంలోని మిడ్తన్ పల్లి గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. అనంతరం కొత్తగూడెం గ్రామంలో వైయస్ షర్మిల గారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZRht2bH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZRht2bH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment