Terrorists: రెచ్చిపోయిన ఉగ్రవాదులు, జవాన్లు, కాశ్మీర్ పండిట్ పై కాల్పులు, వలస కార్మికులను వదల్తేదు !
కాశ్మీర్: కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్ పీఎఫ్ జవాన్లు, వసల కార్మీకుల మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, 24 గంటల వ్యవదిలో మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. మైసుమా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భారత జవాన్లు ఉగ్రవాదుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/KIHZcrg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/KIHZcrg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment