16వ రౌండ్ చర్చలు.. మిలిటరీ చర్చలకు భారత్- చైనా అంగీకారం
తూర్పు లడఖ్ ఉద్రిక్త తర్వాత భారత్- చైనా మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీనికి సంబంధించి పలు మార్లు చర్చలు కూడా జరిగాయి. అయితే సీనియర్ మిలిటరీ కమాండర్ల మరోసారి చర్చలకు మంగళవారం అంగీకారం కుదిరింది. ఎల్ఏసీ వద్ద పరిస్థితి సద్దుమణిగించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సీనియర్ అధికారుల మధ్య సమావేశం వర్చువల్గా జరగనుంది. ఇతర సమస్యలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/jd9riA3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/jd9riA3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment